March 17, 2026
new delhi:భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (nia) ఆరుగురు ఉక్రేనియన్లు, ఒక అమెరికా పౌరుడిని కస్టడీలోకి తీసుకుంది. సోమవారం వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, కోర్టు మార్చి 27 వరకు 11 రోజుల nia కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణను వేగవంతం చేయాలని ఏజెన్సీ కోరింది.
Read More























