
February 3, 2026
prime minister modi:ఇండియా- అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక ములుపు తిరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై పలువురు రాజకీయ పార్టీ నాయకులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని శాలువాతో సత్కరించారు.










