Home/Tag: national news
Tag: national news
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు

March 6, 2026

transfers of governors:దేశవ్యాప్తంగా కీలకమైన పరిపాలనా మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఢిల్లీతో సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ నియామకాలను వెల్లడించింది.

Tamil Nadu:విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఓట్ల చీలికతో మళ్లీ స్టాలిన్‌కే అవకాశం?
Tamil Nadu:విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఓట్ల చీలికతో మళ్లీ స్టాలిన్‌కే అవకాశం?

March 5, 2026

assembly elections in tamil nadu:తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశలోకి ప్రవేశించాయి. గతంలో ఈ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా రెండు పెద్ద పార్టీలైన డీఎంకే, aiadmk చుట్టూనే తిరిగేవి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం తమిళ ఓటర్ల ప్రత్యేకతగా మారింది.చరిత్రను బట్టి చూస్తే ఈసారి అన్నాడీఎంకేకు అవకాశం రావాలి. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు

CM Nitish:బిహార్ సీఎం నితీశ్ కీలక ప్రకటన..
CM Nitish:బిహార్ సీఎం నితీశ్ కీలక ప్రకటన..

March 5, 2026

bihar cm nitish's key announcement:బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు
Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు

March 2, 2026

prime minister modi:అమెరికా–ఇరాన్ వివాదం తీవ్రరూపం దాల్చి పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ నాయకులతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిణామాలపై చర్చించారు. ఇరాన్‌పై జరిగిన దాడులు, తదనంతరం జరిగిన ప్రతిదాడుల నేపథ్యంలో ప్రాంతీయ శాంతి, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ దాడులను ఆయన ఖండించారు.

Narendra Modi:భారతదేశం శాంతి కోసం నిలుస్తుంది.. పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులపై ఆందోళన
Narendra Modi:భారతదేశం శాంతి కోసం నిలుస్తుంది.. పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులపై ఆందోళన

March 2, 2026

narendra modi:పశ్చిమాసియాలో తాజాగా ఉధృతమైన సంఘర్షణల నేపథ్యంలో పరిస్థితి “తీవ్ర ఆందోళనకరంగా” మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భద్రత, వ్యూహాత్మక అంశాలపై అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (ccs) సమావేశానికి అధ్యక్షత వహించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “భారతదేశం ఎప్పుడు కూడా శాంతి, స్థిరత్వం కోసం నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.

Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్‌లో పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయా..!
Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్‌లో పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయా..!

March 1, 2026

iran crisis: ఇరాన్ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 73 డాలర్లకు చేరుకోవడం మన దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది.

Kejriwal On Modi: కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్స్.. బీజేపీ అగ్రనేతలే టార్గెట్..!
Kejriwal On Modi: కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్స్.. బీజేపీ అగ్రనేతలే టార్గెట్..!

February 27, 2026

kejriwal on modi: ఢిల్లీ రాజకీయాల్లో సంచలన మలుపు చోటుచేసుకుంది. మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌‌కు కోర్టులో భారీ ఊరట లభించడంతో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Rinku Singh:క్రికెటర్ ఇంట్లో విషాదం.. విధ్వంసకర బ్యాటర్ తండ్రి కన్నుమూత
Rinku Singh:క్రికెటర్ ఇంట్లో విషాదం.. విధ్వంసకర బ్యాటర్ తండ్రి కన్నుమూత

February 27, 2026

rinku singh:టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ సింగ్ తండ్రి ఖాచంద్ర సింగ్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత విషమించింది. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచారు.

Project Cheetah: కోటి రూపాయల విందు.. చీతాల లంచ్ బిల్లు వింటే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!
Project Cheetah: కోటి రూపాయల విందు.. చీతాల లంచ్ బిల్లు వింటే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

February 26, 2026

project cheetah: కునో నేషనల్ పార్క్ చీతాల కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మూడేళ్ల క్రితం నమీబియా నుంచి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ చీతాల నిర్వహణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ఇప్పటివరకు వీటి పునరావాసం, సంరక్షణ కోసం దాదాపు రూ. 100 కోట్లకు పైగానే ఖర్చయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Indian Railways:రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా 1,244 ప్రత్యేక రైళ్లు
Indian Railways:రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా 1,244 ప్రత్యేక రైళ్లు

February 26, 2026

indian railways:రాబోయే హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తూ ఇండియన్ రైల్వే విస్తృత స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1,244 హోలీ ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవసరమైతే ఈ సంఖ్యను 1,500 వరకు పెంచే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.

Delhi:సోషల్ మీడియా శక్తి.. ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో అవినీతిని వెలికితీసిన బీహార్ మహిళ
Delhi:సోషల్ మీడియా శక్తి.. ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో అవినీతిని వెలికితీసిన బీహార్ మహిళ

February 26, 2026

anand vihar terminal railway station in delhi:సోషల్ మీడియా సాధారణ ప్రజలకు ఒక గొప్ప ఆయుధంగా మారింది. ఇటీవల బీహార్‌కు చెందిన ఒక మహిళ ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అవినీతి ఘటనను బయటపెట్టి దీనికి నిదర్శనంగా నిలిచింది. తనకు జరిగిన అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరించకుండా, ధైర్యంగా ఎదిరించి సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

Keralam: గాడ్స్ ఓన్ కంట్రీ.. కేరళ టు కేరళం.. ఈ మార్పు ఎందుకు..?
Keralam: గాడ్స్ ఓన్ కంట్రీ.. కేరళ టు కేరళం.. ఈ మార్పు ఎందుకు..?

February 25, 2026

keralam: కేరళ రాష్ట్రం తన పేరును అధికారికంగా 'కేరళం'గా మార్చుకుంటూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మార్పుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Delhi Crime: ఢిల్లీలో దారుణం... కన్న పిల్లలను, భార్యను పొట్టనబెట్టుకున్న తండ్రి..!
Delhi Crime: ఢిల్లీలో దారుణం... కన్న పిల్లలను, భార్యను పొట్టనబెట్టుకున్న తండ్రి..!

February 25, 2026

delhi crime: ఢిల్లీలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఔటర్ నార్త్ ఢిల్లీలోని చందన్ పార్క్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు.

Yogi Adityanath:ఆర్థిక వ్యవస్థను పెంచడానికి.. యోగి ఆదిత్యనాథ్ సింగపూర్‌లో కీలక ఒప్పందాలు
Yogi Adityanath:ఆర్థిక వ్యవస్థను పెంచడానికి.. యోగి ఆదిత్యనాథ్ సింగపూర్‌లో కీలక ఒప్పందాలు

February 25, 2026

yogi adityanath visit to singapore:ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సింగపూర్ పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు కీలకమైన పెట్టుబడి, మౌలిక సదుపాయాల భాగస్వామ్యాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ invest up, సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సింగపూర్ సహకార సంస్థ (sce) మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (mou) కుదిరింది.

Rahul Gandhi serious comments:భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
Rahul Gandhi serious comments:భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

February 24, 2026

rahul gandhi serious comments:కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన “మురికి, నగ్న రాజకీయాలు” అన్న వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని “సిగ్గుచేటు”గా అభివర్ణిస్తూ, ఇది జాతీయ ప్రయోజనాలకు ద్రోహమని ఆయన ఆరోపించారు.

Air ambulance crashes in Jharkhand:కూలిన ఎయిర్ అంబులెన్స్.. 7మంది దుర్మరణం
Air ambulance crashes in Jharkhand:కూలిన ఎయిర్ అంబులెన్స్.. 7మంది దుర్మరణం

February 24, 2026

air ambulance crashes in jharkhand:జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ జార్ఖండ్ రాష్ట్రం చత్రా జిల్లాలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాలకే విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం చత్రా సమీపంలోని అడవి ప్రాంతంలో విమానం శిథిలాలుగా మారినట్లు గుర్తించారు.

Tejas aircraft:తేజస్ విమానం బ్రేకులు విఫలం.. దీంతో ఐఏఎఫ్ 30 విమానాలు నిలిపివేత
Tejas aircraft:తేజస్ విమానం బ్రేకులు విఫలం.. దీంతో ఐఏఎఫ్ 30 విమానాలు నిలిపివేత

February 23, 2026

tejas aircraft brakes fail:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (iaf)కు చెందిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (lca) మరోసారి ప్రమాదానికి గురైంది. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.ఆన్‌బోర్డ్ వ్యవస్థల్లో సాంకేతిక లోపం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం అనంతరం, iaf తక్షణమే జాగ్రత్త చర్యగా దాదాపు 30 సింగిల్-సీట్ తేజస్ యుద్ధ విమానాలన్నింటినీ సాంకేతిక తనిఖీల కోసం తాత్కాలికంగా గ్రౌండ్ చేసింది.

JammuKashmir:ఆపరేషన్ త్రాశి-1.. ఉగ్రవాదులను పట్టించిన  ఆర్మీ జాగిలం
JammuKashmir:ఆపరేషన్ త్రాశి-1.. ఉగ్రవాదులను పట్టించిన ఆర్మీ జాగిలం

February 23, 2026

jammukashmir:జమ్మూకశ్మీర్‌లోని కిష్టవాడ్ జిల్లా చత్రూ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ‘టైసన్’ అనే ఆర్మీ జాగిలం అసాధారణ సాహసాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడినా వెనక్కి తగ్గకుండా తన విధిని నిర్వర్తించి ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించింది.

Tamil Nadu:బిగ్ ఆపరేషన్.. తమిళనాడులో ఉగ్రముఠా అరెస్టు
Tamil Nadu:బిగ్ ఆపరేషన్.. తమిళనాడులో ఉగ్రముఠా అరెస్టు

February 22, 2026

terror gang arrested in tamil nadu:దేశంలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ఉగ్రముఠాను దేశ రాజధాని పోలీసులు పట్టుకున్నారు. ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను తమిళనాడులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Terror threat to Delhi:ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ
Terror threat to Delhi:ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ

February 21, 2026

terror threat to delhi:దేశ రాజధాని ఢిల్లీలో ఇంటిలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. రాజధానిలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కూడా కుట్ర పన్నిన్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ లోని ఒక మసీద్ లో ఇటీవల చోటుచేసుకున్న పేలుళ్లకు ప్రతీకారంగా.. ఈ దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

Galgotias University: గాల్గోటియాస్ 'రోబో డాగ్' వెనుక అసలు కథ ఏంటి? యూనివర్శిటీ యజమాని ఎవరు?
Galgotias University: గాల్గోటియాస్ 'రోబో డాగ్' వెనుక అసలు కథ ఏంటి? యూనివర్శిటీ యజమాని ఎవరు?

February 20, 2026

galgotias university: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ai ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గల్గోటియాస్ విశ్వవిద్యాలయం చుట్టూ ముసురుకున్న వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Stone attack on Vande Bharat:వందే భారత్‌పై రాళ్ల దాడి.. రైలులోనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Stone attack on Vande Bharat:వందే భారత్‌పై రాళ్ల దాడి.. రైలులోనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

February 20, 2026

stone attack on vande bharat:ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. వారణాసి నుంచి మీరట్ వైపు ఢిల్లీ దిశగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22489)పై గురువారం రాళ్లు రువ్విన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో రైలులోనే ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

Prime Minister Modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతోంది: నరేంద్ర మోదీ
Prime Minister Modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతోంది: నరేంద్ర మోదీ

February 19, 2026

prime minister modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని వెల్లడించారు.

Sundar Pichai:భారత రైతులకు ఏఐ అండగా నిలుస్తోంది.. గూగుల్ సీఈవో కీలక వ్యాఖ్యలు
Sundar Pichai:భారత రైతులకు ఏఐ అండగా నిలుస్తోంది.. గూగుల్ సీఈవో కీలక వ్యాఖ్యలు

February 19, 2026

google ceo sundar pichai key comments:న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియా ai(ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్-2026లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ai)వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ సమాచారం అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు.

Road accident in Uttar Pradesh:యూపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి
Road accident in Uttar Pradesh:యూపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

February 19, 2026

road accident in uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. మధుర జిల్లా మహావన్ ప్రాంతానికి చెందిన రాహుల్ (23), అమిత్ (22), మోహిత్ (22) వారి మరో స్నేహితుడు కలిసి రాజస్థాన్‌లోని డీగ్‌లో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు.

Page 1 of 66(1631 total items)