
January 24, 2026
hyderabad cp sajjanar: నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన చేశారు. స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నుమాయిష్ సందర్శకులు ఇవాళ్టి పర్యటనను వాయిదా వేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.


_1770195444852.jpg)
_1770195074426.jpg)
_1770194286603.jpg)
_1770193049592.jpg)
_1770192061174.jpg)