
PM Modi: నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ
February 22, 2026
pm modi: యూపీలోని నమో భారత్ రైలు సర్వీస్, మీరట్ మెట్రో రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ క్రమంలో పాల్గొన్నారు.





_1771764863666.jpg&w=2560&q=75)
_1771763368848.jpg&w=2560&q=75)