_1769837826217.jpg)
January 31, 2026
medaram jatara: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర లక్షలాది భక్తుల రాకతో జనసంద్రంగా మారింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు, భక్తులు మేడారానికి తరలివచ్చారు. దీంతో వనదేవతల ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసిపోయింది.

_1769759257637.jpg)


_1767625170723.png)







