
January 29, 2026
medaram jatara 2026: తెలంగాణ కుంభమేళాగా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. అడవి బిడ్డల ఆరాధ్య దైవం, అన్యాయంపై ఎదిరించిన వీరమాత సమ్మక్క తల్లి ఆగమనం జాతరలోనే అత్యంత ఉత్కంఠభరితమైన, పవిత్రమైన ఘట్టం.






