
December 30, 2025
vaikunta ekadasi 2025 @tirimala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు






