_1769688703492.jpg&w=2560&q=80)
January 29, 2026
kalvakuntla kavitha: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసుల ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

_1767756209552.jpg&w=2560&q=80)







