_1769686912749.jpg)
January 29, 2026
minister ponguleti srinivas: మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.3.26 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన అబద్ధం అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నయా పైసా సాయం కూడా చేయలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

_1769584132708.jpg)
_1769137546277.jpg)


_1767625170723.png)









