
January 30, 2026
nara lokesh: తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

_1769139579247.jpg)
_1768835383614.jpg)




_1766224078961.jpg)
_1766196798124.jpg)














