April 28, 2026
telangana government: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది.
Read MoreApril 28, 2026
telangana government: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది.
Read MoreMarch 7, 2026
maoists:తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. 126 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం.
Read MoreMarch 6, 2026
maoists: తెలంగాణలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇదే పెద్ద లొంగుబాటుగా నమోదు కావొచ్చని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నారు. దాదాపు 100 మందికిపైగా సాయుధులు ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఎదుట లొంగిపోవడానికి సిద్ధమయ్యారు.
Read More
February 19, 2026
encounter in karregutta:మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ఇప్పటివరకు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో కీలక నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Read More
January 22, 2026
encounter: మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఝార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.
Read More
January 18, 2026
six maoists killed in firing: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్లో ఇద్దరు కీలక మావోయిస్టులు మృతిచెందారు. శనివారం నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
Read More
January 17, 2026
encounter in bijapur:ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బీజాపుర్ జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది
Read More_1767771473152.jpg&w=1920&q=80)
January 7, 2026
26 maoists surrendered in chhattisgarh's sukuma: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై 64 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
Read More_1767614404296.png&w=1920&q=80)
January 5, 2026
telangana dgp shivadhar reddy on maoist: తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read More
January 3, 2026
14 naxalites killed sukma encounter: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు వెల్లడించారు.
Read More
December 25, 2025
maoist leader from telangana killed in odisha encounter: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో 48 గంటలుగా కొనసాగుతున్న భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.
Read More_1766363224216.jpg&w=1920&q=80)
December 22, 2025
cm vishnu dev sai key comments on maoists: ఛత్తీస్ గఢ్లో మావోయిస్టులు లేకుండా చేస్తామని సీఎం విష్ణుదేవ్ సాయ్ హామీనిచ్చారు. ఏపీలో నిర్వహించిన వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్ గఢ్లో ఇంతకు ముందు మావోయిస్టులు ఎక్కవ మంది ఉండేవాళ్లు అని, ఇప్పడు ఆ సంఖ్య చాలా వరకూ తగ్గిందని పేర్కొన్నారు. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
Read More
December 16, 2025
34 maoists surrendered: ఆపరేషన్ కగారు, వరుస లొంగుబాట్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఛత్తీస్ గఢ్ స్టేట్ బీజాపూర్ లో 34 మంది వివిధ కేడర్లకు చెందిన మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం ఆ రాష్ట్ర పోలీస్, సీఆర్పీఎఫ్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిశారు.
Read More
December 16, 2025
16 maoists surrender to asifabad police: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. సిర్పూరు మండలంలోని పెద్దదోబలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఓ పూరి గుడిసెలో నట్టిన దాదాపు 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More_1764919035820.jpg&w=1920&q=80)
December 5, 2025
maoists sensational letter: మావోయిస్టులు మరోసారి సంచనల ప్రకటన చేశారు. ఇవాళ మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణమని ఆరోపించారు.
Read More
July 26, 2025
Operation Kagaar: ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మావోయ...
Read More
July 18, 2025
Six Maoists Killed: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో ఇవాళ మావోలకు- పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన...
Read More
June 23, 2025
Maoists Warn MP Raghnandan Rao: మెదక్ ఎంపీని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయనను చంపుతామని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని ...
Read More
June 22, 2025
Maoists: లొంగిపోయిన మావోయిస్టుతోపాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పో...
Read MoreJune 20, 2025
Two Maoists Killed In Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని చోటేబేటియా పోలీస్ట్ సేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మావోలు మృతిచె...
Read MoreJune 20, 2025
Telangana Maoists Party Calls Bandh: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నంబాల కే...
Read MoreJune 18, 2025
Encounter in Alluri District: దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లూర...
Read MoreJune 15, 2025
4 Maoists Killed in Madhya Pradesh Encounter: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. గోండియా, రాజ...
Read MoreMay 30, 2025
Bhadradri: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో...
Read MoreMay 27, 2025
18 Maoists Surrendered in Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో 18 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ను కలిసి లొంగిపోతున్నట్టు తెలిపారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరి...
Read MoreApril 28, 2026
April 28, 2026
April 28, 2026
_1777381275275.jpg&w=1920&q=35)
April 28, 2026
April 28, 2026