April 26, 2026
pm modi: ప్రధాని మోదీ (pm modi) ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ (mann ki baat) కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో భారతదేశం పునరుత్పాదక శక్తి రంగంలో సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. ముఖ్యంగా పవన శక్తి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం 56 గిగావాట్లకు పైగా పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, గత ఏడాదితో పోలిస్తే అదనంగా 6 గిగావాట్లు పెరిగిందని వివరించారు.
Read More


