
March 1, 2026
actor manchu vishnu: దుబాయ్లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు జరుపుతోంది. అదే సమయంలో టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉన్నారు. కాగా, వారి మీదుగా క్షిపణి దూసుకెళ్లడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దుబాయ్ టూర్లో విష్ణు ఉన్నారు.
Read More










