
Bengal:బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా వివాదం.. ధర్నాకు మమతా పిలుపు
March 6, 2026
bengal:పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఓటర్ల జాబితా నుంచి చట్టబద్ధమైన పేర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(tmc) శుక్రవారం కోల్కతాలో ధర్నా నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కోల్కతాలోని ఎస్ప్లానేడ్ మెట్రో ఛానల్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనార్జీ ప్రకటించారు.


_1772804978434.jpg&w=2560&q=75)
