_1773811781714.jpg&w=1920&q=80)
March 18, 2026
indore eectric car charging fire: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బుధవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనం (ev) ఛార్జింగ్ పెట్టిన సమయంలో జరిగిన ప్రమాదం ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇండోర్లోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న గ్రేటర్ బ్రిజేశ్వరి కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ఘోరం సంభవించింది. ఇంటి ఆవరణలో ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ పెట్టిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Read More
_1767237250663.jpg&w=1920&q=80)



