LPG Tankers: హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG
March 14, 2026
lpg tankers: హార్ముజ్ జలసంధి దాటి భారతదేశానికి చెందిన మరో lpg క్యారియర్ సురక్షితంగా ప్రయాణిస్తోంది. 'నందా దేవి' అనే నౌక 46 వేల మెట్రిక్ టన్నుల lpgతో హార్ముజ్ను దాటిందని ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. ఇండియన్ నేవీ దీనికి పూర్తి ఎస్కార్ట్ కల్పించింది. మరో రెండు రోజుల్లో ముంబై లేదా గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోనుందని తెలిపారు. అలాగే, 'శివాలిక్' అనే మరో షిప్ నిన్న హార్ముజ్ జలసంధిని దాటింది.
Read More
_1773484460073.jpg&w=1920&q=75)
_1773483749654.jpg&w=1920&q=75)