March 18, 2026
lok sabha speaker: బహిష్కరణకు గురైన 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ను లోక్సభ రద్దు చేసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు.
Read More
_1770730602702.png&w=1920&q=80)











