
March 16, 2026
snake in examination hall:ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి బోర్డు పరీక్షలు సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షల మొదటి రోజే కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఊహించని ఘటనలు చోటుచేసుకుని కలకలం రేపాయి. కడప జిల్లాలోని బి.కోడూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక పరీక్షా కేంద్రంలో పాము కనిపించడం కలకలం రేపింది.
Read More


_1774448511686.jpg&w=1920&q=35)