
February 6, 2026
chandrababu strong warning:కూటమి ప్రభుత్వంలో రైతుల భూములపై ఎవరైనా కన్నేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పాస్ బుక్లపై రాజముద్రను ముద్రించి రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇవాళ కర్నూరు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.



_1770521087200.jpg)
_1770518568781.jpg)


