_1773721983442.jpg&w=1920&q=80)
March 17, 2026
kukatpally: హైదరాబాద్లోని కూకట్పల్లిలో సోమవారం రాత్రి జరిగిన భారీ దోపిడీ కలకలం రేపుతోంది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో దుండగులు ఏకంగా రూ. కోటి నగదుతో పరారయ్యారు. ఈ కేసులో పోలీసులు హవాలా కోణాన్ని అనుమానిస్తున్నారు. ఎండీ ఖుస్రు, ఎండీ అజీముద్దీన్ అనే ఇద్దరు ఏసీ మెకానిక్లు బైక్పై నగదును తరలిస్తుండగా ఈ దాడి జరిగింది.
Read More
