_1767862976932.png)
January 8, 2026
krishna district: గుడివాడ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేయడం కృష్ణా జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దల అవినీతిపై ఫిర్యాదు చేశారనే కారణంతో అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.







_1770473087470.jpg)

_1770469839441.jpg)
_1770468709051.jpg)