
February 1, 2026
kishan reddy: దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర బడ్జెట్-2026ను రూపకల్పన చేశారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బడ్జెట్పై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రైతన్నలకు అండగా నిలిచేందుకు ఎరువుల రాయితీని కేంద్రం పెంచిందని పేర్కొన్నారు.


_1769181779036.jpg)










