March 21, 2026
karimnagar-2 town si: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 18న భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది.
Read MoreMarch 21, 2026
karimnagar-2 town si: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 18న భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది.
Read MoreMarch 14, 2026
sanjay cart to anjanna temple:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కరీంనగర్లో భారీ పాదయాత్ర చేపట్టారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More
March 2, 2026
bandi sanjay sensational comments:కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇటీవల బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ధర్మాన్ని కాపాడటంలో రాజీకి తావులేదని స్పష్టం చేశారు.
Read More
February 16, 2026
karimnagar:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్ను బీజేపీ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావును ఖరారు చేస్తూ.. ఎన్నికల అధికారికి అధికారికంగా ప్రతిపాదన సమర్పించింది.
Read More
January 15, 2026
karimnagar police arrest husband and wife:తమ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఓ దంపతులు అడ్డదారి తొక్కిన బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా.. అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వలపు వల విసిరారు. హనీ ట్రాప్ పేరుతో చిక్కిన వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసేవారు. ఎట్టకేలకు ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టు బయటపడింది.
Read More
December 27, 2025
couple dead in jagtial dist road accident: జగిత్యాల జిల్లా మెట్పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గుండు ప్రాంతంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.
Read More
July 9, 2025
Minister Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్యార్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి 20 వేల సైకిళ్లను పంపిణీ ...
Read More
June 28, 2025
Fire In RTC Bus: కరీంనగర్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిక ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ...
Read MoreMay 22, 2025
Kishan Reddy inaugurates Begumpet Railway Station: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్ల ప్రారం...
Read MoreMarch 21, 2026
March 21, 2026
March 21, 2026