April 22, 2026
high court judgment:హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్కు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావులకు ఊరట లభించింది. అలాగే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్.కె. జోషిలకు కూడా ఉపశమనం కలిగింది.
Read More



