March 21, 2026
hormuz:హర్మూజ్ జలసంధి సమీపంలో విధులు నిర్వహిస్తున్న భారతీయ నౌకా కెప్టెన్ ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఝార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి చెందిన రాకేశ్ రంజన్ (43) ‘అవానా’ అనే చమురు రవాణా నౌకకు కెప్టెన్గా పనిచేస్తున్నారు. ఈ నౌక చమురుతో భారత్ వైపు ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో, హర్మూజ్ జలసంధికు సుమారు 14 నాటికల్ మైళ్ల దూరంలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18న రంజన్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
Read More


_1773986258922.jpg&w=1920&q=80)

_1773912111705.jpg&w=1920&q=80)


_1773739488758.jpg&w=1920&q=80)


_1773464656754.jpg&w=1920&q=80)
_1773461522808.jpg&w=1920&q=80)

