
January 26, 2026
indonesia:ఇండోనేషియాలో ప్రకృతి విపత్తు సంభవించింది. పశ్చిమ జావా ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా 73మంది గల్లంతు అయ్యారు. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో 30కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.









_1771429610364.jpg&w=2560&q=75)

_1771426206092.jpg&w=2560&q=75)
_1771425417011.jpg&w=2560&q=75)