
November 26, 2025
hyderabad si bhanu prakash: రాజధాని హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం కలకలం రేపుతోంది. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా సర్వీస్ తుపాకీకే తాకట్టు పెట్టాడు.

November 26, 2025
hyderabad si bhanu prakash: రాజధాని హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం కలకలం రేపుతోంది. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా సర్వీస్ తుపాకీకే తాకట్టు పెట్టాడు.

November 17, 2025
megastar chiranjeevi & nagarjuna meet hyderabad cp sajjanar: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయగా.. సినీ ప్రముఖులు సీపీ సజ్జనార్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజ్ పాల్గోన్నారు

November 9, 2025
jubilee hills by-election 2025: గత నెల రోజుల నుంచి చేస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రోజు సాయంత్రం 5గంటలకు ప్రచారానికి అనుమతిచ్చింది. కాగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు 14న రానున్నాయి

November 7, 2025
public conduct rally to support hydraa across hyderabad: హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడటం, పునరుద్ధరించడానికి హైడ్రా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పలు చెరువులను కబ్బాలకు గురికాకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మా చెరువును కాపాడారంటూ కొన్ని కాలనీల ప్రజలు, మాకు వరద ముప్పు తప్పించారని మరి కొన్ని కాలనీల నివాసితులు హైడ్రాకు శుక్రవారం అభినందనలు తెలిపారు

November 6, 2025
four days wines closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వరసగా మూడు రోజులు, రెండు గ్యాప్ తర్వాత మరో రోజు వైన్స్ బంద్ కానున్నాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం హైదరాబాద్ లో మాత్రమే. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో సైబరాబాద్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది కాబట్టి ఆ రోజు వైన్ షాప్స్ బంద్ కానున్నాయి.

November 1, 2025
కేకే సర్వే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో brs విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ సర్వే వివరాల ప్రకారం అన్ని ఏరియాల్లో బీఆర్ఎస్ కు ప్రజలు అనుకులంగా ఉన్నట్లు తెలుస్తుంది.

October 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలవాలని చూస్తున్న కమలనాధులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రచారం చేయించాలని చూస్తుందట. ఇప్పటికే ఈ విషయం గురించి అధిష్టానంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.

October 30, 2025
సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్ విస్తరణలో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)కు ఫిర్యాదు చేశారు. దీన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు.ఆయనకు కేబినెట్ లో స్థానం కల్పించవద్దని కుట్ర పన్నుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

October 30, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ హోటల్లో దోసెలు వేసి అక్కడ ఉన్నవారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంత్రి పొన్నం దోసెలు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

October 26, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నామమాత్రం పోటీ కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 46వేల చిన్నారులు లబ్ధి పొందుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రుల మధ్య ఎలాంటి పంచాయితీ లేదని, అది ముగిసిన అధ్యాయమని చెప్పారు.

October 26, 2025
భాగ్యనగరంలో ఎన్నికల వేడి రాజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠను అమాంతం పెంచేసింది. ఈ ఎన్నికను ప్రధాన మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి ఏకంగా మంత్రులే ప్రచారంలోకి దిగారు. అటు బీఆర్ఎస్ నుంచి టాప్ లీడర్స్ కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలోకి జూబ్లీహిల్స్ వస్తుంది.. కాబట్టి బీజేపీ కూడా గెలుపు కోసం కృషి చేస్తుంది. మరి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.

October 24, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365, పురుషులు- 2,08,561, మహిళలు- 1,92,779, ఇతరులు- 25 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్లో 2,383 మంది ఓటర్లు పెరిగారని ఆర్.వి.కర్ణన్ పేర్కొన్నారు.

October 24, 2025
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను పరిశీలించారు. బీజేపీ ఎమ్యెల్సీ అంజిరెడ్డి కూమారుడి వివాహానికి హాజరై తిరిగివస్తున్న క్రమంలో పార్కు వద్ద ఆగి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కన్ సింగ్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు.

August 1, 2023
హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది.

July 9, 2023
Fire Accident In Secunderabad: సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్లోని ఓ రెడీమేడ్ బట్టల షాప్లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

June 14, 2023
బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

June 12, 2023
గతంలో ఎన్నడు లేని విధంగా చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల్లోనే రూ. 100 ధర పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తోంది.

June 10, 2023
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కు సంబంధింన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

May 30, 2023
ఐటీ అధికారులమని చెప్రి సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్లో పట్ట పగలు భారీ దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

May 12, 2023
హైదరాబాద్ లోని దారుణ గహతన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె

May 11, 2023
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.

May 5, 2023
సనత్నగర్ రైల్వే ట్రాక్ వద్ద ముగ్గురు స్నేహితులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ట్రాక్ పై ఇన్స్టా రీల్స్ చేస్తుండగా..

May 3, 2023
హైదరాబాద్ లోని హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేసిన ‘నీరా కేఫ్’ను తెలంగాణ మంత్రులు శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

May 3, 2023
బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించగా.. వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా సమావేశాన్ని బాయ్కాట్ చేశారు.

April 21, 2023
రంజాన్ నెల చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
December 5, 2025

December 5, 2025

December 5, 2025
_1764937035273.jpg)
December 5, 2025
