
February 18, 2026
madanapalli girl murder case:అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. బాలిక డెడ్ బాడీ పోస్టుమార్టం అనంతరం డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడి కీలక వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం జరిపి, అనంతరం నీటిలో ముంచి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు.



_1767939805789.jpg&w=2560&q=80)







