
February 26, 2026
tariq mahmood jahangiri:పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తారిక్ మహమూద్ జహంగీరి అనే వ్యక్తి నకిలీ లా డిగ్రీ ఆధారంగా దాదాపు ఐదేళ్ల పాటు హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయం ప్రస్తుతం బయటపడింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు ఆయన నియామకాన్ని చట్టబద్ధం కాదని తేల్చి, పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తూ 116 పేజీల సుదీర్ఘ తీర్పు వెల్లడించింది.
Read More




_1776085461768.jpg&w=1920&q=35)