
Vaikunta Ekadasi 2025 @Tirimala: ముక్కోటి ఏకాదశి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు!
December 30, 2025
vaikunta ekadasi 2025 @tirimala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు



_1770463945693.jpg)
_1770463176792.jpg)


_1770460899156.jpg)