
January 30, 2026
tamil nadu state film awards:తమిళనాడు రాష్ట ఫిల్మ్ అవార్డులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రక్రియలో భాగంగా 2016 నుంచి 2022 వరకు విడుదలైన తమిళ సినిమాలకుగాను ప్రభుత్వం వీటిని ప్రకటించింది. ఇందులో కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'జై భీమ్' సినిమా ఏకంగా ఏడు జాబితాల్లో విజేతగా నిలిచి సత్తా చాటుకుంది.
Read More


