
March 7, 2026
kidney stones:కిడ్నీల్లో రాళ్లు ఎక్కువ కాలం ఉంటే అది తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల్లో ఖనిజాలు, ఉప్పు స్ఫటికాలు పేరుకుపోయి గట్టి రాళ్లుగా మారుతాయి. ఈ రాళ్లు చిన్నవిగా ఉన్నప్పుడు పెద్దగా సమస్య ఉండకపోయినా, పెద్దవిగా మారితే తీవ్రమైన నొప్పి, మూత్రంలో మంట, కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.





