_1769776671845.jpg)
January 30, 2026
governor jishnu dev varma: తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క, సారలమ్మ మహా జాతరను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సందర్శించారు. ఆయన వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ తులాభారం నిర్వహించి, అమ్మవార్లకి బంగారం సమర్పించారు.










