
Visakhapatnam:వైజాగ్లో చరిత్రలో సరికొత్త అధ్యాయం.. గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన
April 28, 2026
google data center groundbreaking:ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇవాళ ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్కు కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గూగుల్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More