
March 18, 2026
chandrababu naidu:ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ దీన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు.
Read More
_1770714665408.png&w=1920&q=80)

_1767712212288.png&w=1920&q=80)

