
March 1, 2026
actor manchu vishnu: దుబాయ్లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు జరుపుతోంది. అదే సమయంలో టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉన్నారు. కాగా, వారి మీదుగా క్షిపణి దూసుకెళ్లడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దుబాయ్ టూర్లో విష్ణు ఉన్నారు.









_1772327998522.jpg&w=2560&q=75)