Home/Tag: Devotional News
Tag: Devotional News
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. జూలై నెల దర్శన కోటా రిలీజ్
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. జూలై నెల దర్శన కోటా రిలీజ్

April 21, 2026

tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. శ్రీవారి భక్తుల కోసం జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవా కోటాను టీటీడీ మంగళవారం రిలీజ్ చేసింది.

Read More
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితం
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితం

February 4, 2026

4th february horoscope in telugu: భారతదేశంలో జోతిష్యం అంటే ఒక నమ్మకం. రాశి ఫలాలను నమ్ముకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కొంతమంది రాశి ఫలాలు చూసుకున్న తర్వాతే వారి పనులను ప్రారంభిస్తారు. అట్లాంటి వారికి నేటి రాశి ఫలాలు దిగువున వివరించడం జరిగింది.

Read More
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

January 31, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని 12 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టిక్కెట్లు లేని శ్రీవారి భక్తులకు స్వామివారిని దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read More
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటలు
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటలు

January 28, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని 18 కంపార్టుమెంట్లలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. అంతేకాకుండా సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

Read More
Tirumala: కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

January 26, 2026

heavy crowd in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఈనెల 24వ తేది నుంచి 25, 26వ తేదీల్లో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నవారికి శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని.. కొత్తగా క్యూలైన్లోకి వెళ్లేవారికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

Read More
Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు
Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు

January 25, 2026

yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం లక్ష్మీనరసింహుడిని వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో ముస్తాబు చేసి ప్రభాతవేళలో సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.

Read More
Annavaram: అన్నవరం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు.. ఇద్దరు సిబ్బంది సస్పెండ్
Annavaram: అన్నవరం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు.. ఇద్దరు సిబ్బంది సస్పెండ్

January 24, 2026

rats in annavaram prasadam basket: అన్నవరం జాతీయ రహదారిపై ఉన్న ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు చక్కర్లు కొడుతూ భక్తులకు కనిపించాయి. ప్రసాదం బుట్టలో ఎలుకలు పరుగులు పెడుతూ హడావిడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Read More
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

January 24, 2026

tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులు భక్తులతో నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు పాటు సర్వదర్శనం టోకెన్లు రద్దు...!
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు పాటు సర్వదర్శనం టోకెన్లు రద్దు...!

January 22, 2026

tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలానే ప్రత్యేక దర్శనాలను నిలిపివేసింది. భక్తులు దీనిని గమనించి తమ ప్రయాణాలు, దర్శన ప్రణాళికలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

January 21, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. బుధవారం ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Read More
Tirumala Update: కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం
Tirumala Update: కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

January 20, 2026

heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Read More
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

January 19, 2026

heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Read More
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల

January 17, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జనవరి 19వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ వైబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.

Read More
Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

January 12, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో క్యూలైన్లలో భక్తుల రద్దీ తగ్గి, దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

Read More
SSD Tokens: శ్రీవారి భక్తులకు అలర్ట్..  ఈనెల 24 నుంచి SSD టోకెన్ల జారీ రద్దు
SSD Tokens: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 24 నుంచి SSD టోకెన్ల జారీ రద్దు

January 12, 2026

ssd tokens: ఈనెల 25వ తేదీన‌ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసినట్లు టీటీడీ ఏఈవో చౌదరి వెల్లడించారు.

Read More
Tirumala: ఈనెల 17 నుంచి తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు
Tirumala: ఈనెల 17 నుంచి తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు

January 11, 2026

tirumala: కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలను జనవరి 17నుంచి తిరుమలలో నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

Read More
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత పులి సంచారం..
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత పులి సంచారం..

January 9, 2026

tirumala: శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీవారి 400వ మెట్టు మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కొంతసేపు భక్తులను ఆ మార్గంలో నిలిపివేశారు.

Read More
Tirumala Srivani Darshan Tickets: శ్రీవారు భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు
Tirumala Srivani Darshan Tickets: శ్రీవారు భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు

January 9, 2026

srivani darshan tickets: భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో రోజుకు 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు జారీ చేస్తున్న ఆఫ్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, నేటి నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకునేలా మార్పులు చేశారు.

Read More
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు..
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు..

January 4, 2026

tirumala: ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read More
Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

January 3, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15 వేల మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Read More
Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..
Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..

January 2, 2026

deputy cm pawan: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిలో 96 గదుల సత్రాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.

Read More
Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనాలు..
Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనాలు..

January 1, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిసెంబర్‌ 30న ప్రారంభమైన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. మొదటి 3 రోజులు ఈ-డిప్‌ దర్శన టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. వారిని శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ ప్రవేశ మార్గాల నుంచి టోకెన్లను స్కాన్‌ చేసి దర్శన క్యూలైన్లలోకి అనుమతించారు.

Read More
Tirumala Sarva Darshanam-: తిరుమలలో వైభవంగా రెండో రోజు కొనసాగుతున్న వైకుంఠ ద్వారదర్శనాలు!
Tirumala Sarva Darshanam-: తిరుమలలో వైభవంగా రెండో రోజు కొనసాగుతున్న వైకుంఠ ద్వారదర్శనాలు!

January 1, 2026

tirumala sarva darshanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా.. 70,256 మంది భక్తులు శ్రీవారికి దర్శించుకున్నారు. రెండో రోజున 25,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.79 కోట్లకు చేరుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Read More
Page 1 of 28(692 total items)