_1769313792787.jpg&w=1920&q=80)
January 25, 2026
ratha saptami in tirumala: తిరుమలలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి మలయ్యప్ప స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య స్వామివారు రాజసంగా ఊరేగుతున్నారు.
Read More















