_1776081521485.jpg&w=1920&q=80)
April 13, 2026
delhi liquor case: ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor scam) కేసులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) హైకోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించడం చర్చనీయాంశమైంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించకూడదని కోరుతూ కేజ్రీవాల్ 'రెక్యూసల్' (recusal) పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రక్రియలో పక్షపాతం ఉండే అవకాశం ఉందని, గతంలో సాక్షుల వాంగ్మూలాలపై కోర్టు చేసిన వ్యాఖ్యలు తనను ముందుగానే దోషిగా చిత్రీకరించేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read More
_1772180482345.jpg&w=1920&q=80)
_1772173883939.jpg&w=1920&q=80)
_1772172074832.jpg&w=1920&q=80)

_1776085461768.jpg&w=1920&q=35)