Home/Tag: Delhi liquor scam
Tag: Delhi liquor scam
Delhi liquor case: దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు
Delhi liquor case: దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

April 13, 2026

delhi liquor case: ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor scam) కేసులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) హైకోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించడం చర్చనీయాంశమైంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించకూడదని కోరుతూ కేజ్రీవాల్ 'రెక్యూసల్' (recusal) పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రక్రియలో పక్షపాతం ఉండే అవకాశం ఉందని, గతంలో సాక్షుల వాంగ్మూలాలపై కోర్టు చేసిన వ్యాఖ్యలు తనను ముందుగానే దోషిగా చిత్రీకరించేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read More
Delhi:ఢిల్లీ లిక్కర్ కేసు‌లో కొత్త మలుపు.. 23 మందికి హైకోర్టు నోటీసులు
Delhi:ఢిల్లీ లిక్కర్ కేసు‌లో కొత్త మలుపు.. 23 మందికి హైకోర్టు నోటీసులు

March 9, 2026

delhi liquor policy case:దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ జనజాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read More
Kalvakuntla Kavitha:ఎప్పటికైనా న్యాయమే గెలుస్తోంది..  కోర్టు తీర్పుపై కవిత భావోద్వేగపూరిత వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha:ఎప్పటికైనా న్యాయమే గెలుస్తోంది.. కోర్టు తీర్పుపై కవిత భావోద్వేగపూరిత వ్యాఖ్యలు

February 27, 2026

kalvakuntla kavita comments:ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందిస్తూ న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబెట్టిందని అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిందని మరోసారి ఆరోపించారు. తాను మొదటి నుంచే “కడిగిన ముత్యంలా బయటికి వస్తాను” అని తెలంగాణ ప్రజలకు చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు.

Read More
Delhi excise policy case:రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి భారీ ఊరట
Delhi excise policy case:రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి భారీ ఊరట

February 27, 2026

delhi excise policy case:దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీపై సీబీఐ (cbi) నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఇచ్చింది.

Read More
Delhi Liquor Policy Case:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్
Delhi Liquor Policy Case:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్

February 27, 2026

delhi liquor policy case:ఢిల్లీ మద్యం విధాన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (aap)కు కీలక ఉపశమనం లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు వెలువడిన అనంతరం కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.

Read More
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ అరెస్టు

October 4, 2023

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆమ్‌ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌రేట్‌ అరెస్టు చేసింది. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంజయ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితులపై ఈడీ సోదాలు చేసింది.

Read More
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి ఈడీ సమన్లు

September 14, 2023

తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణ కీలకంగా మారింది.

Read More
Delhi Liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. అప్రూవర్ గా మారేందుకు కోర్టు అనుమతి కోరిన శరత్ చంద్రారెడ్డి

June 1, 2023

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్‌గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి కోర్టు అనుమతి కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను అంగీకరించింది స్పెషల్ కోర్టు. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి బెయిల్‌పై ఉన్నారు.

Read More
Delhi Liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు

May 24, 2023

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మే 24న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో తాజా సోదాలు, దాడులు నిర్వహించింది.

Read More
Manish Sisodia: మనీశ్ సిసోడియాపై దౌర్జన్యం.. వీడియో బయటపెట్టిన ఆప్

May 23, 2023

Manish Sisodia: దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More
ED charge sheet: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మూడవ చార్జిషీటు.. తొలిసారి ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ పేరు

May 1, 2023

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడవ చార్జిషీటులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఈసారి ఈడీ మరికొన్ని కీలక అంశాలని బయటపెట్టింది. 2023 మార్చి 28న కవిత పిఎ బుచ్చిబాబు ఇచ్చిన వివరాలని చార్జిషీట్‌లో ఈడీ పొందు పరిచింది.

Read More
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు..

March 16, 2023

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టుల మీద చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.

Read More
MLC kavitha vs ED: ఈడీ విచారణకు హాజరుకాని ఎమ్మెల్సీ కవిత

March 16, 2023

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది వరకే ఈ నెల 11న కవిత తొలి విచారణకు హాజరైన సందర్భంలో కూడా ఇలాంటి వాతావరణం లేదు.

Read More
BRS Mlc Kavitha: ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత.. రేపటి విచారణపై ఉత్కంఠ

March 15, 2023

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.

Read More
Dharmapuri Arvind: బండి సంజయ్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

March 12, 2023

Dharmapuri Arvind: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని అర్వింద్ హితవు పలికారు.

Read More
MLC Kavitha: ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు

March 11, 2023

MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు కవితను అధికారులు ప్రశ్నించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.

Read More
MLC Kavitha: గంటల తరబడి విచారణ.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

March 11, 2023

MLC Kavitha: ఉదయం నుంచి కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. దీంతో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు.. అక్కడి నుంచి బయటకు పంపేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.

Read More
Kavitha phone Seized: కవిత పర్సనల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ

March 11, 2023

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ స్పెషల్ టీమ్ కవిత ను ప్రశ్నిస్తున్నారు.

Read More
MLC Kavitha: కవితకు మద్దతుగా పోస్టర్లు.. రెయిడ్స్‌ కు ముందు.. తర్వాత!

March 11, 2023

MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు జరుగవచ్చన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతిని నిరాకరించారు.

Read More
Mlc Kavitha Cbi Enquiry : లిక్కర్ స్కామ్ లో నేడు విచారణకు హాజరైన కవిత.. చెల్లి కోసం డిల్లీలో కేటీఆర్..

March 11, 2023

డిల్లీ లిక్కర్ స్కామ్ విషయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read More
Ktr On ED Notice: అదానీ చేసేవీ స్కామ్ లు కావా..? విచారణను ఎదుర్కొనే దమ్ముంది

March 9, 2023

దేశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read More
Kavitha ED Trail: మార్చి 11 న విచారణకు ఈడీ గ్రీన్ సిగ్నల్..

March 9, 2023

దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Read More
Liquor Scam: ఢిల్లీ బయలుదేరిన కల్వకుంట్ల కవిత.. రేపు ఏం జరగబోతోంది?

March 8, 2023

అయితే ఇప్పటికే షెడ్యూల్‌ కార్యక్రమాలు ఉన్నందున.. ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది.

Read More
Page 1 of 3(61 total items)