March 9, 2026
delhi liquor policy case:దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ జనజాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read More





