Home/Tag: Delhi
Tag: Delhi
Delhi:ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అరుదైన పొగమంచు.. వర్షాల తర్వాత వాతావరణ మార్పు
Delhi:ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అరుదైన పొగమంచు.. వర్షాల తర్వాత వాతావరణ మార్పు

March 21, 2026

delhi:ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫానుల తరువాత వాతావరణంలో విశేష మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో అరుదైన పరిస్థితులు కనిపించాయి.

Read More
Supreme Court:భార్య సేవకురాలు కాదు.. విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు
Supreme Court:భార్య సేవకురాలు కాదు.. విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు

March 21, 2026

supreme court:ఢిల్లీలో వెలువడిన రెండు ముఖ్య న్యాయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మొదటిది దాంపత్య జీవితానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “కాలం మారింది, ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలు భార్య ఒక్కరిపై మాత్రమే కాకుండా దంపతులిద్దరూ సమానంగా పంచుకోవాలి” అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read More
Fire Accident: ఢిల్లీ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా
Fire Accident: ఢిల్లీ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

March 18, 2026

fire accident: ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌లో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇందులో మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. రామ్‌చౌక్ మార్కెట్‌లో ఉన్న నాలుగో అంతస్తు భ‌వ‌నంలో బుధవారం ఉద‌యం 7 గంట‌ల‌ సమయంలో అగ్నిప్ర‌మాదం జరిగింది.

Read More
Jitender Reddy: కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి:  ఎంపీలకు జితేందర్‌రెడ్డి సూచన
Jitender Reddy: కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి: ఎంపీలకు జితేందర్‌రెడ్డి సూచన

March 18, 2026

jitender reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ. జితేందర్‌రెడ్డి అందుబాటులో ఉన్న తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా కృషి చేయాలని సూచించారు.

Read More
Ex Minister Roja: 600 ఏళ్ల ప్రాచీన ఆలయాన్ని కాడాపాలి: గడ్కరీని కోరిన రోజా
Ex Minister Roja: 600 ఏళ్ల ప్రాచీన ఆలయాన్ని కాడాపాలి: గడ్కరీని కోరిన రోజా

March 18, 2026

ex minister roja: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ మేరకు ఆమె పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడుతున్న 600 ఏళ్ల ప్రాచీన ఆలయం గురించి ప్రస్తావించారు.

Read More
CM Revanth Reddy: 2029లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: 2029లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం రేవంత్‌రెడ్డి

March 18, 2026

cm revanth reddy: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు.

Read More
Delhi shocking: రీల్స్ పిచ్చి.. తుపాకీతో గుండెపై కాల్చుకున్న వీడియో వైరల్
Delhi shocking: రీల్స్ పిచ్చి.. తుపాకీతో గుండెపై కాల్చుకున్న వీడియో వైరల్

March 17, 2026

delhi shocking: కొంత మంది యువత రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని న్యూఅశోక్‌నగర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Read More
Central Govt: కేంద్రం కీలక నిర్ణయం.. ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు అనుమతి
Central Govt: కేంద్రం కీలక నిర్ణయం.. ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు అనుమతి

March 14, 2026

center key decision: గ్యాస్ కొరత వల్ల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈ మేరకు కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది.

Read More
Mumbai:వంట గ్యాస్ కొరత.. అక్కడ 20శాతం హోటళ్లు మూసివేత
Mumbai:వంట గ్యాస్ కొరత.. అక్కడ 20శాతం హోటళ్లు మూసివేత

March 10, 2026

mumbai:భారత దేశంలో చమురు, గ్యాస్ కొరత వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తుంది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓ వైపు కేంద్ర సర్కార్ చెప్పినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత వలన మహానగరమైన ముంబైలోని 20శాతం హోటళ్లు మూసివేయబడ్డాయి.

Read More
Shivakumar:కర్ణాటకలో సీఎం కుర్చీపై మళ్లీ చర్చలు.. డీకే శివకుమార్ ఢిల్లీ టూర్‌తో ఊహాగానాలు!
Shivakumar:కర్ణాటకలో సీఎం కుర్చీపై మళ్లీ చర్చలు.. డీకే శివకుమార్ ఢిల్లీ టూర్‌తో ఊహాగానాలు!

March 9, 2026

dk sivakumar delhi tour:కర్ణాటక రాజకీయాల్లో మరోసారి నాయకత్వ మార్పు చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల చేసిన న్యూఢిల్లీ పర్యటన ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Read More
Budget Sessions of Parliament:స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. పార్లమెంట్‌లో వేడెక్కనున్న చర్చలు.. ఎన్డీఏ మెజారిటీతో ఫలితం ముందే ఖాయం?
Budget Sessions of Parliament:స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. పార్లమెంట్‌లో వేడెక్కనున్న చర్చలు.. ఎన్డీఏ మెజారిటీతో ఫలితం ముందే ఖాయం?

March 9, 2026

budget sessions of parliament:దేశంలో ఎండలు ముదురుతున్న వేళ రాజకీయంగా కూడా వేడి పెరగబోతోంది. మార్చి 9 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా అందరి దృష్టి ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైనే ఉంది. స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. 118 మంది విపక్ష ఎంపీలు ఈ నోటీసు ఇచ్చారు. దీంతో సమావేశాల మొదటి రోజే సభలో తీవ్ర చర్చలు జరిగే అవకాశం ఉంది.

Read More
Delhi:ఢిల్లీ–గోవా విమానంలో బీడీ తాగిన ప్రయాణికుడు.. కేసు నమోదు
Delhi:ఢిల్లీ–గోవా విమానంలో బీడీ తాగిన ప్రయాణికుడు.. కేసు నమోదు

March 9, 2026

delhi:ఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్న అకాసా ఎయిర్ విమానంలో బీడీ తాగినందుకు ఒక ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విమాన ప్రయాణ సమయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులలో ఆందోళన కలిగించింది.

Read More
CM Chandrababu: దేశాల అభివృద్దిలో భారతీయుల పాత్ర ఆమోఘం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: దేశాల అభివృద్దిలో భారతీయుల పాత్ర ఆమోఘం: సీఎం చంద్రబాబు

March 7, 2026

ap cm chandrababu: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులు కనిపిస్తారని తెలిపారు.

Read More
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

March 6, 2026

cm chandrababu delhi visit: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్చా వేదికలో పాల్గొనేందుకు పర్యటన ఖరారు చేసుకున్నారు.

Read More
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు

March 6, 2026

transfers of governors:దేశవ్యాప్తంగా కీలకమైన పరిపాలనా మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఢిల్లీతో సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ నియామకాలను వెల్లడించింది.

Read More
Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు
Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు

March 2, 2026

prime minister modi:అమెరికా–ఇరాన్ వివాదం తీవ్రరూపం దాల్చి పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ నాయకులతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిణామాలపై చర్చించారు. ఇరాన్‌పై జరిగిన దాడులు, తదనంతరం జరిగిన ప్రతిదాడుల నేపథ్యంలో ప్రాంతీయ శాంతి, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ దాడులను ఆయన ఖండించారు.

Read More
Delhi excise policy case:రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి భారీ ఊరట
Delhi excise policy case:రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి భారీ ఊరట

February 27, 2026

delhi excise policy case:దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీపై సీబీఐ (cbi) నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఇచ్చింది.

Read More
Delhi Liquor Policy Case:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్
Delhi Liquor Policy Case:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్

February 27, 2026

delhi liquor policy case:ఢిల్లీ మద్యం విధాన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (aap)కు కీలక ఉపశమనం లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు వెలువడిన అనంతరం కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.

Read More
Indian Railways:రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా 1,244 ప్రత్యేక రైళ్లు
Indian Railways:రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా 1,244 ప్రత్యేక రైళ్లు

February 26, 2026

indian railways:రాబోయే హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తూ ఇండియన్ రైల్వే విస్తృత స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1,244 హోలీ ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవసరమైతే ఈ సంఖ్యను 1,500 వరకు పెంచే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.

Read More
Delhi:సోషల్ మీడియా శక్తి.. ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో అవినీతిని వెలికితీసిన బీహార్ మహిళ
Delhi:సోషల్ మీడియా శక్తి.. ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో అవినీతిని వెలికితీసిన బీహార్ మహిళ

February 26, 2026

anand vihar terminal railway station in delhi:సోషల్ మీడియా సాధారణ ప్రజలకు ఒక గొప్ప ఆయుధంగా మారింది. ఇటీవల బీహార్‌కు చెందిన ఒక మహిళ ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అవినీతి ఘటనను బయటపెట్టి దీనికి నిదర్శనంగా నిలిచింది. తనకు జరిగిన అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరించకుండా, ధైర్యంగా ఎదిరించి సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

Read More
Prime Minister Modi:భారత్–ఇజ్రాయెల్ FTA చర్చల ఆరంభం.. ప్రధాని మోదీ పర్యటనతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి నూతన దశ
Prime Minister Modi:భారత్–ఇజ్రాయెల్ FTA చర్చల ఆరంభం.. ప్రధాని మోదీ పర్యటనతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి నూతన దశ

February 25, 2026

pm modi to visit israel:భారతదేశం–ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (fta) కోసం తొలి రౌండ్ చర్చలు 2026 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో ప్రారంభమై విషయం తెలిసిందే. ఈ చర్చలు ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరుతున్నారు. తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో ఆయన రెండోసారి ఇజ్రాయెల్‌ను సందర్శించడం విశేషం.

Read More
Tamil Nadu:బిగ్ ఆపరేషన్.. తమిళనాడులో ఉగ్రముఠా అరెస్టు
Tamil Nadu:బిగ్ ఆపరేషన్.. తమిళనాడులో ఉగ్రముఠా అరెస్టు

February 22, 2026

terror gang arrested in tamil nadu:దేశంలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ఉగ్రముఠాను దేశ రాజధాని పోలీసులు పట్టుకున్నారు. ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను తమిళనాడులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More
Terror threat to Delhi:ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ
Terror threat to Delhi:ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ

February 21, 2026

terror threat to delhi:దేశ రాజధాని ఢిల్లీలో ఇంటిలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. రాజధానిలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కూడా కుట్ర పన్నిన్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ లోని ఒక మసీద్ లో ఇటీవల చోటుచేసుకున్న పేలుళ్లకు ప్రతీకారంగా.. ఈ దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

Read More
CM Chandrababu:  ఢిల్లీలో ఏఐ సమిట్‌.. పలు సంస్థలతో చంద్రబాబు ఏడు ఒప్పందాలు
CM Chandrababu: ఢిల్లీలో ఏఐ సమిట్‌.. పలు సంస్థలతో చంద్రబాబు ఏడు ఒప్పందాలు

February 20, 2026

cm chandrababu: ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌’ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

Read More
CM Revanth Reddy:  ఏఐ వార్ రూమ్‌కు హైదరాబాద్ అనువైనది: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: ఏఐ వార్ రూమ్‌కు హైదరాబాద్ అనువైనది: సీఎం రేవంత్‌రెడ్డి

February 20, 2026

cm revanth reddy: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Read More
Page 1 of 12(284 total items)