Home/Tag: crime news
Tag: crime news
Hyderabad:హైదరాబాద్‌లో విషాదం.. పిల్లుల కారణంగా ఇద్దరు యువతుల ఆత్మహత్య
Hyderabad:హైదరాబాద్‌లో విషాదం.. పిల్లుల కారణంగా ఇద్దరు యువతుల ఆత్మహత్య

March 21, 2026

hyderabad:హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలచివేశాయి. సాధారణంగా మనుషులు ఎంతో ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువులే కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలకు కారణమై తీవ్రమైన నిర్ణయాలకు దారి తీస్తున్నాయని ఈ ఘటనలు చూపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో పిల్లులతో సంబంధం ఉన్న భావోద్వేగ సంఘటనల కారణంగా ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

Read More
Indore: ఇండోర్‌లో విషాదం.. 8 మంది సజీవ దహనం
Indore: ఇండోర్‌లో విషాదం.. 8 మంది సజీవ దహనం

March 18, 2026

indore eectric car charging fire: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనం (ev) ఛార్జింగ్ పెట్టిన సమయంలో జరిగిన ప్రమాదం ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇండోర్‌లోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న గ్రేటర్ బ్రిజేశ్వరి కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ఘోరం సంభవించింది. ఇంటి ఆవరణలో ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ పెట్టిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Read More
Kathari Eshwar Kumar: గుడివాడలో మాజీ మంత్రి ఇంట్లో చోరీ
Kathari Eshwar Kumar: గుడివాడలో మాజీ మంత్రి ఇంట్లో చోరీ

March 18, 2026

kathari eshwar kumar: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్‌ నివాసంలో భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, పెద్ద ఎత్తున వెండి వస్తువులను అపహరించారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ వ్యాపార నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉంటుండగా.. ఆయన సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనిపై హైదరాబాద్ వెళ్లారు.

Read More
Jagtial: జగిత్యాల జిల్లాలో దారుణం.. గర్భవతిగా ఉన్న భార్యను హతమార్చిన భర్త
Jagtial: జగిత్యాల జిల్లాలో దారుణం.. గర్భవతిగా ఉన్న భార్యను హతమార్చిన భర్త

March 17, 2026

jagtial: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మాదాపూర్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తే, గర్భవతి అని కూడా చూడకుండా భార్యను దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Read More
Kukatpally: కూకట్‌పల్లిలో భారీ దోపిడీ..
Kukatpally: కూకట్‌పల్లిలో భారీ దోపిడీ..

March 17, 2026

kukatpally: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సోమవారం రాత్రి జరిగిన భారీ దోపిడీ కలకలం రేపుతోంది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో దుండగులు ఏకంగా రూ. కోటి నగదుతో పరారయ్యారు. ఈ కేసులో పోలీసులు హవాలా కోణాన్ని అనుమానిస్తున్నారు. ఎండీ ఖుస్రు, ఎండీ అజీముద్దీన్‌ అనే ఇద్దరు ఏసీ మెకానిక్‌లు బైక్‌పై నగదును తరలిస్తుండగా ఈ దాడి జరిగింది.

Read More
murder in Hyderabad:రెండో పెళ్లి చేసుకుందని కక్షతో.. మహిళను కిరాతకంగా చంపిన మాజీ భర్త
murder in Hyderabad:రెండో పెళ్లి చేసుకుందని కక్షతో.. మహిళను కిరాతకంగా చంపిన మాజీ భర్త

February 19, 2026

murder in hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం గ్రీన్‌సిటీ కాలనీలో నాలుగు నెలల గర్భిణిని ఆమె మాజీ భర్త కిరాతకంగా హత్య చేసిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు చూస్తే, ఇది ఒక్కసారిగా జరిగిన కోపోద్రిక్త ఘటన కాదని, ముందే ప్లాన్ చేసి చేసిన హత్య అని స్పష్టమవుతోంది.

Read More
murder in Mancharyala:మంచిర్యాలలో దారుణం.. భర్తను కడతేర్చిన భార్య
murder in Mancharyala:మంచిర్యాలలో దారుణం.. భర్తను కడతేర్చిన భార్య

February 17, 2026

murder in mancharya:ఇటీవల కాలంలో దేశంలో వివాహేతర సంబంధాలు, క్షణిక సుఖం, ఆస్తుల కోసం భర్తలను భార్యలు ప్రియుడితో కలిసి చంపేస్తున్న ఘటనలు ఎక్కువ అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మంచిర్యాలలో జిల్లాలో చోటుచేసుకుంది.

Read More
Tragedy in Visakhapatnam: విశాఖలో పండగపూట విషాదం.. బీటెక్ విద్యార్థి మృతి
Tragedy in Visakhapatnam: విశాఖలో పండగపూట విషాదం.. బీటెక్ విద్యార్థి మృతి

February 15, 2026

tragedy in visakhapatnam:విశాఖలో పండగపూట విషాదం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో 6మంది బీటెక్ విద్యార్థులు రుషికొండ బీచ్ కు వెళ్లారు. బీచ్ లో ఈత కొడుతుండగా ఒక విద్యార్థి గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Read More
Suicide in Hyderabad:ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ..మైనర్ యువకుడు సూసైడ్
Suicide in Hyderabad:ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ..మైనర్ యువకుడు సూసైడ్

February 8, 2026

minor boy commits suicide in hyderabad:ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న కారణాలతో యువత క్షణికావేశంలో విపరీత చర్యలకు పూనుకుంటున్నారు. దేశంలో అందుకే రోజు రోజుకీ సూసైడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌లో 17ఏళ్ల బాలుడు తన ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ.. సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Woman suicide in Tirupati:తిరుపతి జిల్లాలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి సూసైడ్..
Woman suicide in Tirupati:తిరుపతి జిల్లాలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి సూసైడ్..

February 8, 2026

woman suicide in tirupati:తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన అందరినీ కలచివేసింది. ఇద్దరు చిన్న పిల్లలను చంపి, తల్లి తానే సూసైడ్ చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నేషనూరు గ్రామానికి చెందిన పద్మ (28) ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆమె తన భర్త శివశంకర్‌తో లవ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ ఆ ప్రేమే చివరకు ఆమె జీవితాన్ని అగాధంలోకి నెట్టింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Read More
Murder in RangaReddy:రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అన్న చేతిలో మహిళా న్యాయవాది బలి
Murder in RangaReddy:రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అన్న చేతిలో మహిళా న్యాయవాది బలి

February 4, 2026

murder in rangareddy:సొంత అన్న చేతిలో చెల్లి దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళా న్యాయవాది స్వప్న(34)ను తన సొంత అన్న హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More
actor raghunath reddy: టాలీవుడ్ విషాదం.. నటుడు రఘునాథ్‌రెడ్డి మృతి
actor raghunath reddy: టాలీవుడ్ విషాదం.. నటుడు రఘునాథ్‌రెడ్డి మృతి

February 1, 2026

actor raghunath reddy: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. రఘునాథ్‌రెడ్డి మృతితో సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానుల్లో దిగ్భ్రాంతి నెలకొంది.

Read More
Hyderabad:సూసైడ్ నోట్ రాసి.. ట్రైన్ కిందపడి తల్లి.. ఇద్దరు పిల్లలు సూసైడ్
Hyderabad:సూసైడ్ నోట్ రాసి.. ట్రైన్ కిందపడి తల్లి.. ఇద్దరు పిల్లలు సూసైడ్

February 1, 2026

family suicide in hyderabad:హైదరాబాద్‌లో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More
Manchryala:మంచిర్యాలలో ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి
Manchryala:మంచిర్యాలలో ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి

January 30, 2026

mancherial crime:తెలంగాణ రాష్ట్రంలో ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసి అబార్ష‌న్ చేయించ‌డంతో వైద్యం విక‌టించి యువ‌తి మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

Read More
Murder in Uttar Pradesh:పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలిని కిరాతకంగా చంపిన ప్రియుడు
Murder in Uttar Pradesh:పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలిని కిరాతకంగా చంపిన ప్రియుడు

January 28, 2026

murder in uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి తనతో పెళ్లికి ఒప్పుకోలేదని దారుణానికి పాల్పడ్డాడు. ఆ యువతిని ఆఫీసుకు పిలిచి మరి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆగ్రా నగరంలో ఆమె శరీర భాగాలను యుమనా నదిలో పడేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
Murdered in Sri SathyaSai:పొలం'గొడవ.. అన్నను చంపిన తమ్ముడు
Murdered in Sri SathyaSai:పొలం'గొడవ.. అన్నను చంపిన తమ్ముడు

January 25, 2026

murdered in sri sathyasai:ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో సొంత అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన మడకశిర మండలం బి.రాయపురం గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న మడకశిర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Murder in Prakasam:వివాహేతర సంబంధానికి మరో భర్త బలి..!
Murder in Prakasam:వివాహేతర సంబంధానికి మరో భర్త బలి..!

January 24, 2026

murder in prakasam:ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారనే కారణంతో భార్యలే తమ భర్తలను చంపిన ఘటనలు ప్రతీరోజు ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయి.పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డిస్తున్నాడనే కారణంగా భర్తను తమ్ముడి సాయంతో కళ్లలో కారం కొట్టి ఓ భార్య చంపిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు.

Read More
Gunturu:ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ.. ?
Gunturu:ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ.. ?

January 22, 2026

wife killed husband in gunturu:ఆంధ్రప్రదేశ్ మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఒంటరిగా కూర్చుని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తు సంతోషంగా గడిపింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. దీనిపై మంగళగిరి గ్రామీణ సీఐ వెంకటబ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకటరవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి

Read More
murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!
murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!

January 18, 2026

murder in medak: తెలంగాణలోని మెదక్ జిల్లాలో మరో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.22 బాకీ కోసం స్నేహితుడినే హత్య చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

Read More
Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి
Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి

January 18, 2026

mother poisons two children then dies by suicide:పిల్లలు అంటే తల్లిదండ్రలకు ఎంతో ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను ఎంతో అపురూపంగా పెంచుతారు. కానీ ఈ మధ్య కాలంలో కన్న బిడ్డలను తల్లిదండ్రులు కడతేర్చుతున్నారు. తల్లి అయితే కన్న బిడ్డలను తమ కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపిన ఘటన ఏపీలో నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడి తర్వాత సూసైడ్ చేసుకుంది.

Read More
karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్
karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్

January 15, 2026

karimnagar police arrest husband and wife:తమ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఓ దంపతులు అడ్డదారి తొక్కిన బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా.. అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వలపు వల విసిరారు. హనీ ట్రాప్ పేరుతో చిక్కిన వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసేవారు. ఎట్టకేలకు ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టు బయటపడింది.

Read More
murder in Bangalore: బెంగళూరులో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. నిందితుడు అరెస్ట్
murder in Bangalore: బెంగళూరులో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. నిందితుడు అరెస్ట్

January 12, 2026

murder in bangalore: బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేసులో కీలక విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కరెంట్ షాక్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమెను ఓ టీనేజర్ హత్య చేసినట్లు తాజాగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోలీసులు బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Read More
Hindu Shopkeeper Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు బలి!
Hindu Shopkeeper Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు బలి!

January 6, 2026

hindu shopkeeper killed in bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు

Read More
Father KIlled 2 Children: భార్య కాపురానికి రాలేదని.. పిల్లలను చంపిన తండ్రి
Father KIlled 2 Children: భార్య కాపురానికి రాలేదని.. పిల్లలను చంపిన తండ్రి

January 6, 2026

father killed 2 children in narayanapeta: ఈ మధ్య కాలంలో కన్న తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇలాంటి ఘటనే తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని కోపంతో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామస్థులలో భయాందోళన కలిగిస్తోంది

Read More
Song release from Trikala: త్రికాల మూవీ నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్!
Song release from Trikala: త్రికాల మూవీ నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్!

January 4, 2026

yalo ee gubule song release from trikala movie:అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. ఇటీవల నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం మైథలాజికల్ జానర్‌లో రూపొందుతున్న త్రికాల మూవీకి సంగీతం అందిస్తున్నారు. శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న మూవీ నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని విడుదల చేశారు.

Read More
Page 1 of 16(380 total items)