March 21, 2026
tirumala:తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంను శనివారం సందర్శించారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో నారా కుటుంబం పాల్గొంది.
Read MoreMarch 21, 2026
tirumala:తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంను శనివారం సందర్శించారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో నారా కుటుంబం పాల్గొంది.
Read More
March 18, 2026
chandrababu naidu:ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ దీన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు.
Read MoreMarch 16, 2026
cm chandrababu: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు.
Read MoreMarch 13, 2026
ugadi gift to farmers:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ ముందస్తు కానుకను ప్రకటించింది. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్-6’ హామీల్లో భాగంగా, ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0’మూడవ విడత నిధులను మార్చి 13 శుక్రవారం నాడు విడుదల చేయనుంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
Read More
March 12, 2026
cm chandrababu comments:ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు కీలక సూచనలు చేశారు. నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ఇవాళ అమరావతిలోని సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు, వైద్యం, సంక్షేమ పథకాలు, ఆదాయార్జన శాఖలు, విద్య- నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు చంద్రబాబు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు.
Read MoreMarch 11, 2026
annadata sukhibhava: ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సమావేశానికి మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు.
Read More
March 11, 2026
ys jagan sensational comments:ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు పూర్తిగా విధ్వంసకరంగా మారాయని ఆయన మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
Read MoreMarch 7, 2026
ap cm chandrababu: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులు కనిపిస్తారని తెలిపారు.
Read MoreMarch 6, 2026
cm chandrababu delhi visit: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్చా వేదికలో పాల్గొనేందుకు పర్యటన ఖరారు చేసుకున్నారు.
Read MoreMarch 6, 2026
m chandrababu: పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధించనున్నట్లు తెలిపారు.
Read More
March 2, 2026
minister srinivas:గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
Read More
February 28, 2026
cm chandrababu: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Read More
February 28, 2026
chandrababu: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాద స్థలికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. పేలుడు ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read More_1772277367111.jpg&w=1920&q=80)
February 28, 2026
cm chandrababu shocked over vetlapalem incident: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read More_1772021766417.jpg&w=1920&q=80)
February 25, 2026
cm chandrababu: మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చానని, దానిని ఇప్పుడు నిలబెట్టుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు బుధవారం సీఎం శంకుస్థాపన చేశారు.
Read More
February 25, 2026
cm chandrababu review:ప్రజారోగ్యానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా అంశాలపై అమరావతిలో సీఎం సమీక్ష నిర్వహించారు.
Read More_1771925896156.jpg&w=1920&q=80)
February 24, 2026
cm chandrababu speech in assembly: వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అధికారులు, నిపుణులందరూ కలిసి కుట్రలు చేశారని తెలిపారు.
Read More_1771840951942.jpg&w=1920&q=80)
February 23, 2026
cm chandrababu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కల్తీ పాల ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, ఇద్దరు వెంటిలేటర్పై ఉన్నారని తెలిపారు.
Read More_1771772848535.jpg&w=1920&q=80)
February 22, 2026
cm chandrababu: వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్లు ముందుండాలని ఏపీ ముఖ్యమంత్రి అన్నారు. ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పార్శిల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవక్లను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
Read More_1771673530402.jpg&w=1920&q=80)
February 21, 2026
cm chandrababu: గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మండలానికో ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వారానికోసారి గ్రామానికి స్వచ్ఛరథం వస్తుందని పేర్కొన్నారు.
Read More
February 20, 2026
cm chandrababu: ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
Read More
February 19, 2026
ys jagan press meet in tadepalli: ఏపీలో మూడు బడ్జెట్ల్లో ప్రజలకు సీఎం చంద్రబాబు చేసిన మేలు ఏంటి? అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు చూపించారని ఆరోపించారు.
Read More_1770969387753.jpg&w=1920&q=80)
February 13, 2026
cm chandrababu: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్మిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.
Read More_1770708927311.jpg&w=1920&q=80)
February 10, 2026
cm chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. భేటీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతితోపాటు ఏపీకి చెందిన ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించారు.
Read More_1770558639488.jpg&w=1920&q=80)
February 8, 2026
cm chandrababu: పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేశారు.
Read MoreMarch 21, 2026
March 21, 2026