April 8, 2026
amaravati: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి కేంద్రంగా సెంట్రల్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇప్పటికే అమరావతికి చట్టబద్దత కల్పించింది. ఇప్పుడు రాజధాని కేంద్రంగా రూ 2,534 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read More
