Home/Tag: Breaking News
Tag: Breaking News
blast in Jharkhand:జార్ఖండ్‌లో భారీ పేలుడు.. ముగ్గురు స్పాట్‌లోనే మృతి
blast in Jharkhand:జార్ఖండ్‌లో భారీ పేలుడు.. ముగ్గురు స్పాట్‌లోనే మృతి

January 14, 2026

blast in jharkhand:సంక్రాంతి పండుగ వేళలో జార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఓ ఇంటి నిర్మాణం కోసం గోతులు తవ్వకాలు చేస్తుండంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Read More
New Year 2026 Tragedy in Hyderabad: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. 16మందికి అస్వస్థత!
New Year 2026 Tragedy in Hyderabad: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. 16మందికి అస్వస్థత!

January 1, 2026

new year 2026 tragedy in hyderabad: హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సరం వేళ విషాదం చోటుచేసుకుంది. జగద్గిగిగుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో డిసెంబర్ 31న రాత్రి 17 మంది వ్యక్తులు న్యూ ఇయర్ వేడుకులు జరుపుకున్నారు. ఈ క్రమంలో మందు తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందాడు.

Read More
Fire accident: అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Fire accident: అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

December 5, 2025

fire accident: అమెరికాలోని బర్మింగ్‌హోమ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ స్పాట్‌లో మృతి చెందారు.

Read More
Tarakaratna Died: విషాదం.. నందమూరి తారకరత్న కన్నుమూత!

February 18, 2023

Tarakaratna Died: తారకరత్న గుండెపోటు తీరని విషాదాన్ని మిగిల్చింది.  22 రోజులుగా చికిత్స తీసుకుంటున్నఆయన మృతి చెందినట్లు బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.  

Read More
CS Somesh Kumar: తెలంగాణ సీఎస్ సోమేష్‌ కుమార్‌ ఏపీకి వెళ్లాలి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

January 10, 2023

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్‌ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది.

Read More
Sankranti Special Buses: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు శుభవార్త.. 4,233 స్పెషల్ బస్సులు ఏర్పాటు

December 10, 2022

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

Read More
Nagar karnool ZP Chairman: నాగర్ కర్నూల్ లో మరోమారు మోగిన ఎన్నికల నగారా..!

December 8, 2022

ఇటీవల కాలంలో ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న పద్మావతిని పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దానితో నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపిక ఉత్కంఠ భరితంగా మారనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

Read More
Election Counting: గుజరాత్ లో కమల వికాసం

December 8, 2022

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్‌లో 182, హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.

Read More
IT Raids: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ ఇళ్లల్లో ఐటీ సోదాలు

December 6, 2022

తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Read More
Sajjala: ఆ వార్తలు అవాస్తం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల కీలక వ్యాఖ్యలు

December 5, 2022

ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు.

Read More
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదన్న ఎమ్మెల్సీ కవిత

December 5, 2022

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఇటీవలె కాలంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

Read More
MLC Kavitha: భయపడే ప్రసక్తే లేదు.. జైల్లో పెడతారా పెట్టుకోండి- ఎమ్మెల్సీ కవిత

December 1, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజురోజుకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో కవిత మీడియా ముందుకు వచ్చారు.

Read More
Vijay Devarakonda: ఈడీ ముందు హాజరైన రౌడీ బాయ్.. లైగర్ విషయంలో విజయ్ పై విచారణ

November 30, 2022

లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.

Read More
Ramdev Baba: మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణలు

November 28, 2022

మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా గతవారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మహిళాసంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యాఖ్యలపై రాందేవ్‌ మహిళలకు క్షమాపణలు తెలిపారు.

Read More
Bandi Sanjay: గృహ నిర్బంధంలో బండి సంజయ్.. కోర్టును ఆశ్రయించిన భాజపా

November 28, 2022

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ ను ఇంటి నుంచి బయటకు రావద్దంటూ గృహనిర్బంధం చేశారు పోలీసులు.

Read More
Minister Mallareddy: ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి దూరం

November 28, 2022

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.

Read More
CM Jagan: సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపు.. భారీ భద్రత ఏర్పాటు

November 28, 2022

వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read More
UNESCO: తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

November 28, 2022

తెలంగాణలోని మరో రెండు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి.

Read More
ISRO: విజయవంతంగా నింగిలోకి ప్రవేశించిన పీఎస్‌ఎల్‌వీ-సీ54

November 26, 2022

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్‌ నింగిలోకి ఎగిరింది.

Read More
Andhra Pradesh: ఏపీ కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ ‌రెడ్డి..?

November 26, 2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ ‌రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Read More
Breaking News: అస్వస్థతకు గురైన మరో స్టార్ నటుడు

November 24, 2022

కొన్ని కన్నడ న్యూస్ పోర్టల్‌ల నివేదికల ప్రకారం, యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్న సెట్‌ల నుండి వెలువడిన దుమ్ము ఎక్కువగా పీల్చడం వల్ల ఉపేంద్రకు ముక్కు రంధ్రాలు మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్నట్లు నివేదించబడింది.

Read More
Maharashtra: నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు.. భయాందోళనలో గ్రామస్థులు

November 24, 2022

మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పసికందులు నదిలో శవాలై కనిపించారు. వాన్ నదిలో గుట్టులుగుట్టలుగా శిశుల మృతదేహాలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Read More
Ap Congress: ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ నియామకం

November 24, 2022

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైయ్యింది. ఏపీలో ఉనికి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చీఫ్ ని నియమించింది అధిష్టానం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిడుగు రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది.

Read More
Minister Mallareddy: మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు.. రూ. 6కోట్ల నగదు స్వాధీనం

November 24, 2022

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

Read More
Kamal Haasan: కమల్ హాసన్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి తరలింపు ?

November 24, 2022

దక్షిణ భారత ప్రఖ్యాత నటుడు ఉలగనాయగన్ కమల్ హాసన్ నవంబర్ 23న శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ (SRMC)లో చేరారు. నివేదికల ప్రకారం, అతను సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరాడు. అతనికి జ్వరం రావడంతో పాటు చికిత్స అందించినట్లు సమాచారం. మరో రెండు రోజులు ఆయనకు పూర్తి విశ్రాంతిని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ రోజు తర్వాత నటుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

Read More
Page 1 of 7(161 total items)