Maharashtra Assembly: శాసనసభకు బాంబు బెదిరింపులు..
March 12, 2026
maharashtra assembly: ముంబైలోని మహారాష్ట్ర విధాన్ భవన్కు బాంబు బెదిరింపు వచ్చింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బాంబు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశానికి ముందే ఖాళీ చేయబడింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం బాంబు బెదిరింపు కారణంగా ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న మహారాష్ట్ర శాసనసభ సముదాయం విధాన భవన్ ఖాళీ అయింది.
Read More



