March 17, 2026
bangalore:బెంగళూరులోని ఒక కేఫ్లో నిమ్మకాయ జ్యూస్ బిల్లుపై ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా 5 శాతం వసూలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆదివారం ఆ కేఫ్కు వెళ్లిన కొంతమంది వినియోగదారులు రెండు నిమ్మకాయ జ్యూస్లు ఆర్డర్ చేశారు. సాధారణంగా ఇలాంటి పానీయాల ధర తక్కువగా ఉండాలని భావించిన వారు, బిల్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
Read More




