April 13, 2026
delhi high court:ఢిల్లీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో విచారణను నిర్వహిస్తున్న జస్టిస్ స్వరనా కాంత శర్మను మార్చాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ దరఖాస్తు సమర్పించారు.
Read More
_1772172074832.jpg&w=1920&q=80)


_1776085461768.jpg&w=1920&q=35)