March 20, 2026
andhra pradesh:ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21న నిర్వహించాల్సిన ప్రథమ సంవత్సరం పరీక్షను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. రంజాన్ పండుగ తేదీ మార్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read More
