March 20, 2026
cm chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సమస్య తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ, ఇతర మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Read More



_1769231118327.jpg&w=1920&q=80)




_1765464022535.jpg&w=1920&q=80)












