_1769231118327.jpg)
January 24, 2026
cm chandrababu: గోదావరి పుష్కరాల నిర్వహణపై ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించే గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.





_1765464022535.jpg)























